ఎన్నికల నియమావళి పాటించాలి
సిరిసిల్ల: ఎన్నికల నియమావళిని పాటించాలని రాజన్నసిరిసిల్ల జిల్లా ఎస్పీ మహేశ్ బీ గీతే అన్నారు. ముస్తాబాద్ మేజర్ పంచాయతీ, ఎల్లారెడ్డిపేట మండలం హరిదాస్నగర్లోని నామినేషన్ కేంద్రాలను గురువారం పరిశీలించారు. జిల్లా సరిహద్దులోని వెంకట్రావుపల్లి, పెద్దమ్మస్టేజీ వద్ద చెక్పోస్టులను పరిశీలించి మాట్లాడారు. జిల్లా …
ఎన్నికల నియమావళి పాటించాలి Read More