ఎగువమానేరు పరవళ్లు
సిరిసిల్ల: రాజన్నసిరిసిల్ల జిల్లా గంభీరావుపేట మండలం నర్మాల ఎగువమానేరు ప్రాజెక్టు పరవళ్లు తొక్కుతోంది. ప్రాజెక్టు పూర్తిస్థాయి నీటి మట్టం 31 అడుగులు (2టీఎంసీ)లు కాగా.. ఎగువ ప్రాంతాల నుంచి వస్తున్న వరదనీటితో ప్రాజెక్టు నిండి మత్తడి పోస్తోంది. కామారెడ్డి జిల్లా పాల్వంచవాగు, …
ఎగువమానేరు పరవళ్లు Read More