40 ఏళ్ల తర్వాత అన్నకు రాఖీ

జగిత్యాల: మావోయిస్ట్‌ కేంద్ర కమిటీ సభ్యురాలిగా పనిచేసి.. ఇటీవల ఛత్తీస్‌గఢ్‌ రాష్ట్రంలో లొంగిపోయిన బత్తుల గాంబాలు అలియాస్‌ పసుల వసంత జగిత్యాల జిల్లా కథలాపూర్‌ మండలం సిరికొండలో ఉంటున్న తన అన్న బత్తుల రాజంకు శనివారం రాఖీ కట్టారు. సుమారు 40 …

40 ఏళ్ల తర్వాత అన్నకు రాఖీ Read More