తెలుగు వెలుగు పాటల పోటీకి ఆహ్వానం

కరీంనగర్‌: గిడుగు రామమూర్తి జయంతిని పురస్కరించుకుని నిర్వహించే తెలుగు భాషా దినోత్సవం సందర్భంగా భవానీ సాహిత్య వేదిక, కరీంనగర్‌ ఆధ్వర్యంలో ‘తెలుగు వెలుగు’ పాటల పోటీ నిర్వహించనున్నట్లు నిర్వాహకుడు వైరాగ్యం ప్రభాకర్‌ తెలిపారు. అన్నాడి గజేందర్‌రెడ్డి రచించిన ‘తెలుగు వెలుగు’ పాటను …

తెలుగు వెలుగు పాటల పోటీకి ఆహ్వానం Read More