ఎల్లంపల్లికి జలకళ

గోదావరిఖని: పెద్దపల్లి జిల్లా రామగుండం పరిధిలోని ఎల్లంపల్లి ప్రాజెక్టు నుంచి ఎత్తిపోతలు నిలిపివేయడంతో నీటిమట్టం క్రమంగా పెరుగుతోంది. నీటి పారుదలశాఖ అధికారులు శుక్రవారం తెలిపిన వివరాల మేరకు.. ప్రాజెక్టు పూర్తిస్థాయి నీటిమట్టం 148 మీటర్లు కాగా ప్రస్తుతం 147.31 మీటర్లు ఉంది. …

ఎల్లంపల్లికి జలకళ Read More

Check dams are being blown up for the sake of sand mining: ఇసుక దందా కోసమే చెక్‌డ్యాంల పేల్చివేత

పెద్దపల్లి: కాంగ్రెస్‌ నాయకులు ఇసుక దందా కోసమే మానేరులోని చెక్‌డ్యాం పేల్చివేశారని మంథని మాజీ ఎమ్మెల్యే పుట్ట మధూకర్‌ ఆరోపించారు. బుధవారం కొట్టుకుపోయిన అడవిసోమన్‌పల్లి మానేరు చెక్‌డ్యాంను గురువారం ఆయన పరిశీలించి మాట్లాడారు. ఇక్కడ చెక్‌డ్యాం కట్టొద్దని మంథని ఎమ్మెల్యే శ్రీధర్‌ …

Check dams are being blown up for the sake of sand mining: ఇసుక దందా కోసమే చెక్‌డ్యాంల పేల్చివేత Read More

Smile answer: వారికి చిరునవ్వుతో సమాధానమిస్తాం

రామగుండం: ప్రేమించే వారిని ప్రేమిస్తూ.. ద్వేషించే వారికి చిరునవ్వుతో సమాధానం చెప్తామని రామగుండం ఎమ్మెల్యే ఎంఎస్‌ రాజ్‌ఠాకూర్‌ స్పష్టం చేశారు. గురువారం రాత్రి స్థానిక ప్రధాన చౌరస్తాలో నిర్వహించిన ఆత్మీయ సన్మాన కార్యక్రమంలో ముఖ్య అతిథిగా హాజరై ప్రసంగించారు. విపక్షాలు విమర్శించే …

Smile answer: వారికి చిరునవ్వుతో సమాధానమిస్తాం Read More

రిజర్వేషన్‌ జనరల్‌.. సర్పంచ్‌ బరిలో ఎస్సీలు!

మంథని: సాధారణంగా ఎన్నికల్లో రిజర్వేషన్‌లకు అనుకూలంగా అభ్యర్థులు పోటీ చేస్తుంటారు. ఎస్సీ, ఎస్టీ, బీసీలతో పాటు ఓసీలకు జనరల్‌ కేటగిరీ ఉంటుంది. కానీ అక్కడ రిజర్వేషన‍్లకు భిన్నంగా ఎన్నికలు జరుగుతున్నాయి. పెద్దపల్లి జిల్లా మంథని మండలం ఉప్పట్ల అది. ఆ గ్రామంలో …

రిజర్వేషన్‌ జనరల్‌.. సర్పంచ్‌ బరిలో ఎస్సీలు! Read More

యూరియా ఉత్పత్తికి మరింత టైం పట్టే అవకాశం

రామగుండం: పెద్దపల్లి జిల్లాలోని రామగుండం ఫర్టిలైజర్స్‌ అండ్‌ కెమికల్‌ లిమిటెడ్‌ కర్మాగారంలో మరమ్మతు పనులు కొనసాగుతున్నాయి. ప్లాంట్‌లో రోజూకు 3,850 మెట్రిక్‌ టన్నుల యూరియా, 2,200 మెట్రిక్‌ టన్నుల అమ్మోనియా ఉత్పత్తి చేస్తారు. ఈఏడాది మే 4న ప్లాంట్‌ వార్షిక మరమ్మతుల …

యూరియా ఉత్పత్తికి మరింత టైం పట్టే అవకాశం Read More

నంది పంపుహౌస్‌ నుంచి ఎత్తిపోతలు ప్రారంభం

పెద్దపల్లి: పెద్దపల్లి జిల్లా ధర్మారం మండలంలోని నంది పంపుహౌస్‌ నుంచి బుధవారం గోదావరి నీళ్ల ఎత్తిపోతలు ప్రారంభమయ్యాయి. రామగుండం సమీపంలోని ఎల్లంపల్లి ప్రాజెక్టులోకి ఇన్‌ఫో​ పెరగడంతో గ్రావిటీ కాలువ ద్వారా నంది పంపుహౌస్‌లోకి గోదావరి నీళ్లు తరలివస్తున్నాయి. దీంతో పంపుహౌస్‌లోని మూడు …

నంది పంపుహౌస్‌ నుంచి ఎత్తిపోతలు ప్రారంభం Read More

బయట చెత్త వేస్తే జరిమానా వేస్తాం

రామగుండం: బహిరంగ ప్రదేశాల్లో చెత్త వేసినా, నిషేధిత ప్లాస్టిక్‌ వినియోగించినా జరిమానా విధించాలని రామగుండం నగరపాలక సంస్థ కమిషనర్‌(ఎఫ్‌ఏసీ) అరుణశ్రీ ఆదేశించారు. నగరపాలక సంస్థ కార్యాలయంలో సోమవారం పారిశుధ్య పర్యవేక్షకులు, నీటిసరఫరా, మెప్మా సిబ్బంది, వార్డు అధికారులతో వేర్వేరుగా సమీక్షించారు. రోడ్లు, …

బయట చెత్త వేస్తే జరిమానా వేస్తాం Read More

సమాధికి రాఖీ కట్టి

పెద్దపల్లి: ‘నాకు నీవు రక్ష.. నీకు నేను రక్ష..’ అని అన్నాచెల్లెళ్లు, తండ్రీకూతుళ్లు, స్నేహితులకు శ్రావణ పౌర్ణమి సందర్భంగా రాఖీ కట్టి పండుగ జరుపుకోవడం ఆనవాయితీ. ఈ నేపథ్యంలోనే పెద్దపల్లి జిల్లా రాంపల్లి (పెద్దపల్లి మండలం) గ్రామానికి చెందిన రాజయ్య రెండేళ్ల …

సమాధికి రాఖీ కట్టి Read More

కేటీఆర్‌ లీగల్‌ నోటీసులకు భయపడే ప్రసక్తే లేదు

కరీంనగర్‌: రాష్ట్రంలో విచిత్రమైన పరిస్థితులు నెలకొన్నాయని, ‘మీ పదేళ్ల అవినీతికి మేం రక్ష.. మా దోపిడీకి మీరు రక్ష’.. అంటూ కాంగ్రెస్, బీఆర్‌ఎస్‌ పార్టీలు ఒకరికొకరు అవినీతి, దోపిడీలకు రక్షగా నిలుస్తూ ప్రజలను వంచిస్తున్నాయని కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బండి …

కేటీఆర్‌ లీగల్‌ నోటీసులకు భయపడే ప్రసక్తే లేదు Read More

ఇద్దరు బల్దియా అధికారుల సరెండర్‌

గోదావరిఖని: విధుల్లో నిర్లక్ష్యం వహించిన రామగుండం నగరపాలక సంస్థ డిప్యూటీ ఎగ్జిక్యూటివ్‌ ఇంజినీర్‌ ఎన్‌.హనుమంతరావు నాయక్‌, శానిటరీ ఇన్‌స్పెక్టర్‌ డి.కిరణ్‌ను ప్రభుత్వానికి సరెండర్‌ చేస్తున్నట్లు కమిషనర్‌ జె.అరుణశ్రీ తెలిపారు. కలెక్టర్ కోయ శ్రీహర్ష ఆదేశాల మేరకు ఈ నిర్ణయం తీసుకున్నట్లు వెల్లడించారు. …

ఇద్దరు బల్దియా అధికారుల సరెండర్‌ Read More