బర్డ్ పాలకమండలి సభ్యుడు రవీందర్‌రావుకు సన్మానం

గంభీరావుపేట: నాబార్డు అనుబంధ సంస్థ అయిన బ్యాంకర్స్‌ ఇన్సిట్యూట్‌ ఆఫ్‌ రూరల్‌ డెవలప్‌మెంట్‌(బర్డ్‌) పాలక మండలి సభ్యుడిగా ఎన్నికైన రాజన్నసిరిసిల్ల జిల్లా గంభీరావుపేట మండలం గజసింగవరం గ్రామానికి చెందిన మాజీ టెస్కాబ్‌ చైర్మన్‌ కొండూరు రవీందర్‌రావును గంభీరావుపేట మండల బీఆర్‌ఎస్‌ నాయకులు …

బర్డ్ పాలకమండలి సభ్యుడు రవీందర్‌రావుకు సన్మానం Read More

వేములవాడ మున్సిపాలిటీని బీజేపీకి అప్పగిస్తే నిధుల వరదే

కేంద్ర మంత్రి బండి సంజయ్‌కుమార్‌ వేములవాడ: ఎములాడను అన్ని విధాలా అభివృద్ధి చేస్తాననీ, రెండేళ్ల కాంగ్రెస్‌ పాలనలో మున్సిపాలిటీకి నయాపైసా ఇయ్యలేదని, అసలు రాష్ట్ర ప్రభుత్వం వద్ద నిధులే లేవనీ, గత ఎన్నికల్లో ఇచ్చిన హామీలను అమలు చేయకుండా మోసం చేశారనీ, …

వేములవాడ మున్సిపాలిటీని బీజేపీకి అప్పగిస్తే నిధుల వరదే Read More

He refused.. the people wanted to be: ఆయన వద్దనుకున్నాడు.. ప్రజలు కావాలన్నారు

సిరిసిల్ల: అదృష్టం వెంటే ఉంటుందనే దానికి ఇతనే నిదర్శనం.  రాజన్న సిరిసిల్ల జిల్లా వీర్నపల్లి మండలం భూక్యతండా గ్రామపంచాయతీ ఎన్నికల్లో గ్రామానికి చెందిన రమావత్‌ శ్రీకాంత్‌ సర్పంచ్‌ అభ్యర్థిగా నామినేషన్‌ వేశారు. శ్రీకాంత్‌తోపాటు మరో ఏడుగురు సర్పంచ్‌ అభ్యర్థులుగా నామినేషన్‌ వేయగా.. …

He refused.. the people wanted to be: ఆయన వద్దనుకున్నాడు.. ప్రజలు కావాలన్నారు Read More

అలుగు దుంకుతోంది

కరీంనగర్‌: ఇల్లంతకుంట మండలంరహీంఖాన్‌పేట రైతుల జలకళ నెరవేరింది. మండలంలోని ఏ చెరువు, కుంటలు నిండకపోగా.. సింగరాయకుంట మాత్రమే జలకళ సంతరించుకుంది. వేసవిలో ఉపాధిహామీ నిధులతో చేసిన కాల్వ పనులు ఎంతగానో ఉపయోగపడ్డాయి. చిన్నపాటి వర్షాలకే రహీంఖాన్‌పేటలోని సింగరాయకుంట అలుగు దుంకుతోంది. మండలలోని …

అలుగు దుంకుతోంది Read More

రైతుల అవసరాలకే గోదాం

సిరిసిల్ల:  రాజన్నసిరిసిల్ల జిల్లాలో అత్యవసర సమయంలో రైతులు వినియోగించేందుకు ఎరువుల గోదాంను ఏర్పాటు చేసినట్లు కలెక్టర్‌ సందీప్‌కుమార్‌ ఝా తెలిపారు. పెద్దూరు గ్రామ శివారులోని అపెరల్‌ పార్కులో 100 మెట్రిక్‌ టన్నుల సామర్థ్యంతో ఏర్పాటు చేసిన ఎరువుల గోదాంను సిరిసిల్ల మర్కెట్‌ …

రైతుల అవసరాలకే గోదాం Read More

రాజన్నకు శ్రావణ మొక్కులు

వేములవాడ: శ్రావణ శుక్రవారం సందర్భంగా వేములవాడ రాజన్నను 30 వేల మంది భక్తులు దర్శించుకున్నారు. భక్తుల ద్వారా రూ.28లక్షల ఆదాయం సమకూరినట్లు అధికారులు తెలిపారు. ఏర్పాట్లను ఈవో రాధాభాయి, ఏఈవోలు, పర్యవేక్షకులు పరిశీలించారు. వేలాదిగా తరలివస్తున్న భక్తులకు మరింత భద్రత కల్పించేందుకు …

రాజన్నకు శ్రావణ మొక్కులు Read More