బర్డ్ పాలకమండలి సభ్యుడు రవీందర్‌రావుకు సన్మానం

గంభీరావుపేట: నాబార్డు అనుబంధ సంస్థ అయిన బ్యాంకర్స్‌ ఇన్సిట్యూట్‌ ఆఫ్‌ రూరల్‌ డెవలప్‌మెంట్‌(బర్డ్‌) పాలక మండలి సభ్యుడిగా ఎన్నికైన రాజన్నసిరిసిల్ల జిల్లా గంభీరావుపేట మండలం గజసింగవరం గ్రామానికి చెందిన మాజీ టెస్కాబ్‌ చైర్మన్‌ కొండూరు రవీందర్‌రావును గంభీరావుపేట మండల బీఆర్‌ఎస్‌ నాయకులు …

బర్డ్ పాలకమండలి సభ్యుడు రవీందర్‌రావుకు సన్మానం Read More

ఎగువమానేరు పరవళ్లు

సిరిసిల్ల: రాజన్నసిరిసిల్ల జిల్లా గంభీరావుపేట మండలం నర్మాల ఎగువమానేరు ప్రాజెక్టు పరవళ్లు తొక్కుతోంది. ప్రాజెక్టు పూర్తిస్థాయి నీటి మట్టం 31 అడుగులు (2టీఎంసీ)లు కాగా.. ఎగువ ప్రాంతాల నుంచి వస్తున్న వరదనీటితో ప్రాజెక్టు నిండి మత్తడి పోస్తోంది. కామారెడ్డి జిల్లా పాల్వంచవాగు, …

ఎగువమానేరు పరవళ్లు Read More