అప్పుడు రైతాంగ పోరాటం.. ఇప్పుడు మిలియన్ మార్చ్
కరీంనగర్: తెలంగాణ రాష్ట్రం ఒక భౌగోళిక స్వరూపం మాత్రమే కాదు అస్తిత్వ పోరాటానికి ప్రతీక అని ఎస్సీ, ఎస్టీ, మైనార్టీ సంక్షేమశాఖ మంత్రి అడ్లూరి లక్ష్మణ్కుమార్ అన్నారు. తెలంగాణ ప్రజాపాలన దినోత్సవం సందర్బంగా బుధవారం నగరంలోని పోలీస్ పరేడ్ గ్రౌండ్లో ఏర్పాటు …
అప్పుడు రైతాంగ పోరాటం.. ఇప్పుడు మిలియన్ మార్చ్ Read More