అప్పుడు రైతాంగ పోరాటం.. ఇప్పుడు మిలియన్‌ మార్చ్‌

కరీంనగర్‌: తెలంగాణ రాష్ట్రం ఒక భౌగోళిక స్వరూపం మాత్రమే కాదు అస్తిత్వ పోరాటానికి ప్రతీక అని ఎస్సీ, ఎస్టీ, మైనార్టీ సంక్షేమశాఖ మంత్రి అడ్లూరి లక్ష్మణ్‌కుమార్‌ అన్నారు. తెలంగాణ ప్రజాపాలన దినోత్సవం సందర్బంగా బుధవారం నగరంలోని పోలీస్‌ పరేడ్‌ గ్రౌండ్‌లో ఏర్పాటు …

అప్పుడు రైతాంగ పోరాటం.. ఇప్పుడు మిలియన్‌ మార్చ్‌ Read More

కరీంనగర్‌ కాంగ్రెస్‌లో ​కయ్యం

కరీంనగర్‌: కరీంనగర్‌లో కాంగ్రెస్‌ పార్టీ వర్గపోరు రోడ్డెక్కింది. ఇటీవ‌ల పార్లమెంట్‌ నియోజకవర్గ ఇన్‌చార్జీ వెలిచాల రాజేందర్‌రావు పేరిట ఏర్పాటు చేసిన ఫ్లెక్సీల్లో డీసీసీ అధ్యక్షుడు కవ్వంపల్లి సత్యనారాయణ లేదంటూ గొడవ మొదలైంది. ప్రోటోకాల్‌ ఉల్లంఘించిన కాంగ్రెస్‌ పార్లమెంట్‌ నియోజకవర్గ ఇన్‌చార్జీ వెలిచాల …

కరీంనగర్‌ కాంగ్రెస్‌లో ​కయ్యం Read More

యూరియా.. దొరకదయా

కరీంనగర్‌: సాగుకాలం కరిగిపోతుండగా.. రైతులకు యూరియా వ్యథ తప్పడం లేదు. కొరత లేదని అధికారులు చెబుతున్నా.. క్షేత్రస్థాయిలో అన్నదాతలు కష్టాలు పడుతునే ఉన్నారు. కరీంనగర్‌ జిల్లా సైదాపూర్‌ మండలం వెన్కెపల్లి సహకార సంఘం గోదాంకు శనివారం మధ్యాహ్నం లారీలో 230 బస్తాలు …

యూరియా.. దొరకదయా Read More