ఉమీద్‌ పోర్టల్‌లో నమోదు చేసుకోవాలి

కరీంనగర్‌: ఉమ్మడి కరీంనగర్‌ జిల్లాలోని మసీదులు, ఈద్గా, దర్గా, ఖబ్రస్తాన్‌ వివరాలను ఉమీద్‌ పోర్టల్‌లో నమోదు చేసుకోవాలని రాష్ట్ర వక్ఫ్‌బోర్డు చైర్మన్‌ సయ్యద్‌ అజ్మతుల్లా హుస్సేని సూచించారు. మంగళవారం నగరంలోని కరీంనగర్‌ ఫంక్షన్‌హాల్‌లో నిర్వహించిన అవగాహన సదస్సుకు ముఖ్య అతిథిగా హాజరయ్యారు. …

ఉమీద్‌ పోర్టల్‌లో నమోదు చేసుకోవాలి Read More

ట్రెసా జిల్లా అధ్యక్షుడిగా వెంకట్‌రెడ్డి

కరీంనగర్‌: తెలంగాణ రెవెన్యూ ఎంప్లాయీస్‌ సర్వీసెస్‌ అసోసియేషన్‌ (ట్రెసా) జిల్లా అధ్యక్షుడిగా నల్ల వెంకట్‌రెడ్డి ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. ట్రెసా జిల్లా కమిటీ ఎన్నికలు మంగళవారం రెవెన్యూ భవన్‌లో నిర్వహించారు. ఆఫీస్‌ సబార్డినేట్‌ నుంచి తహసీల్దార్‌ వరకు జిల్లా రెవెన్యూ ఉద్యోగులు పెద్దఎత్తున …

ట్రెసా జిల్లా అధ్యక్షుడిగా వెంకట్‌రెడ్డి Read More