జెండా పంచాయితీ.. పోలీస్‌ పహారా

కరీంనగర్‌: కరీంనగర్‌ మండలం మొగ్ధుంపూర్‌లో యాదవ సంఘం భవనం వద్ద పోలీస్‌పహారాలో జాతీయ జెండా ఆవిష్కరణ చర్చనీయాంశంగా మారింది. జెండాను ఎగురవేసే విషయంలో గొర్రెల పెంపకందారుల సహకార సంఘం అధ్యక్షుడు బండి మల్లయ్య, యాదవ కుల సంఘం ప్రతినిధుల మధ్య వివాదమేర్పడింది. …

జెండా పంచాయితీ.. పోలీస్‌ పహారా Read More