Quality should be maintain: పనుల్లో నాణ్యత పాటించాలి

వేములవాడ:  ఆలయ విస్తరణ పనుల్లో నాణ్యత పాటించాలని ప్రభుత్వ విప్‌ ఆది శ్రీనివాస్‌ సూచించారు. రాజన్న ప్రధాన ఆలయ రాజగోపురం నిర్మాణం, ఆలయ విస్తరణ పనులు, బద్ది పోచమ్మ ఆలయం, రాజగోపుర అభివృద్ధి పనుల పురోగతిపై సంబంధిత అధికారులతో గురువారం చర్చించారు. …

Quality should be maintain: పనుల్లో నాణ్యత పాటించాలి Read More

పవన్‌ కల్యాణ్‌ క్షమాపణ చెప్పాలి

జగిత్యాల: తెలంగాణ ప్రజల మనోభావాలను దెబ్బతినేలా వ్యాఖ్యలు చేసిన ఏపీ డిప్యూటీ సీఎం పవన్‌ కల్యాణ్‌ బేషరతుగా క్షమాపణ చెప్పాలని తెలంగాణ మంత్రి అడ్లూరి లక్ష్మణ్‌కుమార్‌ డిమాండ్‌ చేశారు. మల్యాల మండలం ముత్యంపేటలోని  కొండగట్టు ఆంజనేయస్వామి ఆలయంలో బుధవారం మంత్రి  స్వామివారిని …

పవన్‌ కల్యాణ్‌ క్షమాపణ చెప్పాలి Read More

ఆరోగ్యశ్రీ సేవలు పునరుద్ధరించాలి

కరీంనగర్‌: ఆరోగ్యశ్రీ సేవలు పునరుద్ధరించాలని బీసీ సంక్షేమ, రవాణాశాఖ మంత్రి పొన్నం ప్రభాకర్‌ ప్రైవేట్‌ ఆస్పత్రుల యాజమాన్యాలకు విజ్ఞప్తి చేశారు. ఈ మేరకు బుధవారం ఆయన ఒక ప్రకటన విడుదల చేశారు. ఆరోగ్యశ్రీ సేవలు నిలిపివేయడంతో పేద ప్రజలు తీవ్ర ఇబ్బందులు …

ఆరోగ్యశ్రీ సేవలు పునరుద్ధరించాలి Read More

అప్పుడు రైతాంగ పోరాటం.. ఇప్పుడు మిలియన్‌ మార్చ్‌

కరీంనగర్‌: తెలంగాణ రాష్ట్రం ఒక భౌగోళిక స్వరూపం మాత్రమే కాదు అస్తిత్వ పోరాటానికి ప్రతీక అని ఎస్సీ, ఎస్టీ, మైనార్టీ సంక్షేమశాఖ మంత్రి అడ్లూరి లక్ష్మణ్‌కుమార్‌ అన్నారు. తెలంగాణ ప్రజాపాలన దినోత్సవం సందర్బంగా బుధవారం నగరంలోని పోలీస్‌ పరేడ్‌ గ్రౌండ్‌లో ఏర్పాటు …

అప్పుడు రైతాంగ పోరాటం.. ఇప్పుడు మిలియన్‌ మార్చ్‌ Read More

బయట చెత్త వేస్తే జరిమానా వేస్తాం

రామగుండం: బహిరంగ ప్రదేశాల్లో చెత్త వేసినా, నిషేధిత ప్లాస్టిక్‌ వినియోగించినా జరిమానా విధించాలని రామగుండం నగరపాలక సంస్థ కమిషనర్‌(ఎఫ్‌ఏసీ) అరుణశ్రీ ఆదేశించారు. నగరపాలక సంస్థ కార్యాలయంలో సోమవారం పారిశుధ్య పర్యవేక్షకులు, నీటిసరఫరా, మెప్మా సిబ్బంది, వార్డు అధికారులతో వేర్వేరుగా సమీక్షించారు. రోడ్లు, …

బయట చెత్త వేస్తే జరిమానా వేస్తాం Read More

మానేరు రివర్‌ఫ్రంట్‌ పూర్తి చేస్తాం

11కెఎన్‌టీ401: సుడా భవన సముదాయానికి శంకుస్థాపన చేస్తున్న మంత్రులు శ్రీధర్‌బాబు, లక్ష్మణ్‌కుమార్‌ కరీంనగర్‌:  నగరంలో మిగిలిపోయిన పనులతో పాటు, మానేరు రివర్‌ ఫ్రంట్‌ను పూర్తి చేస్తామని రాష్ట్ర ఐటీ, పరిశ్రమల శాఖ మంత్రి దుద్దిళ్ల శ్రీధర్‌బాబు అన్నారు. నగరంలో రూ.4.79 కోట్ల …

మానేరు రివర్‌ఫ్రంట్‌ పూర్తి చేస్తాం Read More

గురుకులం దొడ్డు అన్నం ఎందుకు పెడుతున్రు

కరీంనగర్‌: రాష్ట్రంలోని గురుకుల విద్యాలయాల్లో సన్నబియ్యం సరఫరా చేయాలని పౌరసరఫరాల శాఖ అధికారులను రాష్ట్ర ఎస్సీ, ఎస్టీ, మైనారిటీ శాఖ మంత్రి అడ్లూరి లక్ష్మణ్‌కుమార్‌ ఆదేశించారు. బహుజన విద్యార్థుల సంక్షేమమే లక్ష్యంగా ప్రభుత్వం పనిచేస్తోందని, అందుకు అవసరమైన సౌకర్యాలు కల్పిస్తున్నట్లు తెలిపారు. …

గురుకులం దొడ్డు అన్నం ఎందుకు పెడుతున్రు Read More

బీసీ బిల్లుపై రెండు పార్టీలకు చిత్తశుద్ధి లేదు

కరీంనగర్‌: బీఆర్‌ఎస్‌కు బీజేపీ షెల్టర్‌ ఇస్తోందని రాష్ట్ర ఐటీ, పరిశ్రమల శాఖ మంత్రి దుద్దిళ్ల శ్రీధర్‌బాబు విమర్శించారు. సోమవారం కరీంనగర్‌లో సుడా భవన సముదాయ నిర్మాణానికి సంక్షేమశాఖ మంత్రి అడ్లూరి లక్ష్మణ్‌కుమార్‌తో కలిసి శంకుస్థాపన చేశారు. అనంతరం మీడియాతో మాట్లాడుతూ, కాళేశ్వరం …

బీసీ బిల్లుపై రెండు పార్టీలకు చిత్తశుద్ధి లేదు Read More