బీసీ గర్జన సభలో కాంగ్రెస్‌ మోసాలు ఎండగడతాం

కరీంనగర్‌: కరీంనగర్‌లో ఈ నెల 14న మధ్యాహ్నం 2 గంటల నుంచి నిర్వహించే బీసీ గర్జన కదనభేరి సభలో కాంగ్రెస్‌ మోసాలను ఎండగడతామని బీఆర్‌ఎస్‌ మాజీ మంత్రులు తెలిపారు. బీఆర్‌ఎస్‌ వర్కింగ్‌ ప్రెసిడెంట్‌ కె.తారకరామారావు ముఖ్యఅతిథిగా హాజరయ్యే సభకు బీసీ సమాజం, …

బీసీ గర్జన సభలో కాంగ్రెస్‌ మోసాలు ఎండగడతాం Read More