మహారాష్ట్ర వరదల్లో జగిత్యాల మహిళలు గల్లంతు
జగిత్యాల: మహారాష్ట్రలో జరిగిన ఓ వివాహ వేడుకల్లో పాల్గొని తిరుగు ప్రయాణంలో కారులో వస్తున్న ముగ్గురు మహిళలు అక్కడి వరదల్లో గల్లంతు కావడంతో జగిత్యాల జిల్లాకేంద్రంలోని టీఆర్నగర్లో విషాదం చోటుచేసుకుంది. టీఆర్నగర్కు చెందిన షేక్ అఫ్రిన (30), సమీన (50), హసీన …
మహారాష్ట్ర వరదల్లో జగిత్యాల మహిళలు గల్లంతు Read More