మంచు పర్వతాల్లో బీఎస్ఎఫ్ సేవలు భేష్‌

ఆపరేషన్ సింధూర్ లో మీ పోరాటం అద్వితీయం బీఎస్ఎఫ్ జవాన్ల భద్రతే మాకు ముఖ్యం కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్ కుమార్ శ్రీనగర్ గార్డెన్ ను సందర్శించిన కేంద్ర మంత్రి దల్ లేక్ లో కాసేపు బోటులో విహరించిన …

మంచు పర్వతాల్లో బీఎస్ఎఫ్ సేవలు భేష్‌ Read More

మహనీయుల జయంతికి పకడ్బందీ ఏర్పాట్లు

సిరిసిల్ల:  మహనీయులు బాబు జగ్జీవన్‌రామ్, బీఆర్‌ అంబేడ్కర్‌ జయంత్యుత్సవాలను ఘనంగా నిర్వహించేందుకు ఏర్పాట్లు చేయాలని కలెక్టర్‌ గరీమా అగ్రవాల్‌ ఆదేశించారు. మంగళవారం కలెక్టరేట్‌లో నిర్వహించిన సమావేశంలో మాట్లాడారు. జిల్లాలోని మున్సిపాల్టీలు, గ్రామపంచాయతీల్లో జగ్జీవన్‌రామ్‌, అంబేడ్కర్‌ విగ్రహాల వద్ద రోజూ పారిశుధ్య పనులు …

మహనీయుల జయంతికి పకడ్బందీ ఏర్పాట్లు Read More

గడ్డిమందును నిషేదించాలి

కరీంనగర్‌: అత్యంత విషపూరితమైన పారాక్వాట్‌ గడ్డిమందును నిషేధించాలని రాష్ట్రస్థాయి వైద్య నిపుణులు ప్రభుత్వాన్ని డిమాండ్‌ చేశారు. మంగళవారం నగరంలోని ఐఎంఏ భవనంలో రాష్ట్ర అధ్యక్షుడు డాక్టర్‌ పి.కిషన్‌ మాట్లాడుతూ.. పారాక్వాట్‌కు కచ్చితమైన విరుగుడు లేకపోవడం అత్యంత ప్రమాదకరమన్నారు. స్వల్ప పరిమాణంలో సేవించినా …

గడ్డిమందును నిషేదించాలి Read More

కుటుంబ సమస్యల పరిష్కారానికి ప్రాధాన్యం

జగిత్యాల: జగిత్యాల జిల్లాలోని అన్నికోర్టుల్లో ఈనెల 28న నిర్వహించే జాతీయ లోక్ అదాలత్‌లో సివిల్, క్రిమినల్, కుటుంబ సమస్యల కేసుల పరిష్కారానికి ప్రాధాన్యం ఇవ్వనున్నట్లు జిల్లా ప్రధాన న్యాయమూర్తి సి.రత్నపద్మావతి తెలిపారు. మంగళవారం జిల్లా కోర్టులో ఆమె మీడియాతో మాట్లాడారు. అన్నదమ్ముళ్లు, …

కుటుంబ సమస్యల పరిష్కారానికి ప్రాధాన్యం Read More

బర్డ్ పాలకమండలి సభ్యుడు రవీందర్‌రావుకు సన్మానం

గంభీరావుపేట: నాబార్డు అనుబంధ సంస్థ అయిన బ్యాంకర్స్‌ ఇన్సిట్యూట్‌ ఆఫ్‌ రూరల్‌ డెవలప్‌మెంట్‌(బర్డ్‌) పాలక మండలి సభ్యుడిగా ఎన్నికైన రాజన్నసిరిసిల్ల జిల్లా గంభీరావుపేట మండలం గజసింగవరం గ్రామానికి చెందిన మాజీ టెస్కాబ్‌ చైర్మన్‌ కొండూరు రవీందర్‌రావును గంభీరావుపేట మండల బీఆర్‌ఎస్‌ నాయకులు …

బర్డ్ పాలకమండలి సభ్యుడు రవీందర్‌రావుకు సన్మానం Read More

ఘనంగా వీడ్కోలు వేడుక

సిద్దిపేట: సిద్దిపేట జిల్లా కేంద్రంలోని సెలెస్టీయల్‌ హైస్కూల్‌లో శనివారం రాత్రి వీడ్కోలు వేడుక ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా స్టూడెంట్స్‌ ఆడిపాడారు. పాఠశాల యాజమాన్యం పదో తరగతి పరీక్షలకు హాజరుకానున్న విద్యార్థులను సన్మానించింది. కార్యక్రమంలో స్కూల్‌ డైరెక్టర్లు వై.హన్మంతరెడ్డి, బి. శ్రీనివాస్‌రెడ్డి, …

ఘనంగా వీడ్కోలు వేడుక Read More

హైదరాబాద్‌పై కాషాయ జెండా ఎగరేస్తాం

ఒవైసీ కళ్లలో ఆనందం కోసమే జీహెచ్‌ఎంసీని ముక్కలు చేశారు రేవంత్‌రెడ్డి పాలిట అదే మరణ శాసనం కాబోతోంది తెలంగాణలో తొలిసారి కరీంనగర్‌ కార్పొరేషన్‌పై కాషాయ జెండా కాంగ్రెస్, బీఆర్‌ఎస్, ఎంఐఎం కుట్రలను ప్రజలు పట్టించుకోలేదు కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బండి …

హైదరాబాద్‌పై కాషాయ జెండా ఎగరేస్తాం Read More

మెజారిటీ స్థానాలు బీజేపీకే..

కాంగ్రెస్‌ ప్రలోభాలకు తెరదీసింది దేశమంతా కరీంనగర్‌ వైపు చూస్తోంది కౌంటింగ్‌ వద్ద అప్రమత్తంగా ఉండండి చిన్న పొరపాటు చేసినా నష్టపోతాం అభ్యర్థులు, కౌంటింగ్‌ ఏజెంట్లతో కేంద్ర మంత్రి సంజయ్‌ కరీంనగర్‌: కరీంనగర్‌ కార్పొషన్‌ ఫలితాల్లో మెజారిటీ స్థానాలు బీజేపీ కైవసం చేసుకోబోతుందని …

మెజారిటీ స్థానాలు బీజేపీకే.. Read More

కాంగ్రెసోళ్లు..ఓటు కోసం మా ఇంటికి రావొద్దు ప్లీజ్‌!

 రిటైర్డ్ బెన్ ఫిట్స్ రాకుండా ఇబ్బంది పెడుతున్నరు  మా డబ్బులు మాకివ్వడానికి మీకెందుకు మనసొప్పడం లేదు? మీ జాప్యంవల్ల ఇప్పటికే 61 మంది చనిపోయారు కరీంనగర్ లో రిటైర్డ్ ఉద్యోగ, ఉపాధ్యాయుల ఇళ్లలో వెలిసిన బ్యానర్లు బీజేపీకి బహిరంగ మద్దతు ప్రకటించిన …

కాంగ్రెసోళ్లు..ఓటు కోసం మా ఇంటికి రావొద్దు ప్లీజ్‌! Read More

కరీంనగర్ మేయర్ పీఠం బీజేపీదే..

మీ ఆస్తులకు రక్షణ బాధ్యత నాది కబ్జాదారుల అంతు చూస్తా చచ్చి బతికి మీకు సేవ చేసేందుకే వచ్చిన ఈ జన్మాంతం మీ సేవకుడినే… బీఆర్ఎస్ 4 సీట్లకే పరిమితం కాబోతోంది… కాంగ్రెస్, ఎంఐఎం కలిసినా 20 సీట్లలోపే.. కరీంనగర్‌: కరీంనగర్ …

కరీంనగర్ మేయర్ పీఠం బీజేపీదే.. Read More