ఎల్లంపల్లికి జలకళ

గోదావరిఖని: పెద్దపల్లి జిల్లా రామగుండం పరిధిలోని ఎల్లంపల్లి ప్రాజెక్టు నుంచి ఎత్తిపోతలు నిలిపివేయడంతో నీటిమట్టం క్రమంగా పెరుగుతోంది. నీటి పారుదలశాఖ అధికారులు శుక్రవారం తెలిపిన వివరాల మేరకు.. ప్రాజెక్టు పూర్తిస్థాయి నీటిమట్టం 148 మీటర్లు కాగా ప్రస్తుతం 147.31 మీటర్లు ఉంది. …

ఎల్లంపల్లికి జలకళ Read More

బాసింగా బలాలే నటుల అక్రమ బంధం బట్ట బయలు!

వేములవాడ : ప్రముఖ ఫోక్ సాంగులో నటిస్తున్న ఇద్దరి అక్రమ వ్యవహారం బట్టబయలు అయింది. రాజన్న సిరిసిల్ల జిల్లా వేములవాడ మున్సిపల్ పరిధిలోని రెడ్డి భవన్ లో రెడ్ హ్యాండెడ్ గా పట్టుబడారు.  ఇటీవల విడుదలై ప్రాచుర్యం పొందిన బాసింగా బాసింగా …

బాసింగా బలాలే నటుల అక్రమ బంధం బట్ట బయలు! Read More

తెలుగు వెలుగు పాటల పోటీకి ఆహ్వానం

కరీంనగర్‌: గిడుగు రామమూర్తి జయంతిని పురస్కరించుకుని నిర్వహించే తెలుగు భాషా దినోత్సవం సందర్భంగా భవానీ సాహిత్య వేదిక, కరీంనగర్‌ ఆధ్వర్యంలో ‘తెలుగు వెలుగు’ పాటల పోటీ నిర్వహించనున్నట్లు నిర్వాహకుడు వైరాగ్యం ప్రభాకర్‌ తెలిపారు. అన్నాడి గజేందర్‌రెడ్డి రచించిన ‘తెలుగు వెలుగు’ పాటను …

తెలుగు వెలుగు పాటల పోటీకి ఆహ్వానం Read More

జెండా పంచాయితీ.. పోలీస్‌ పహారా

కరీంనగర్‌: కరీంనగర్‌ మండలం మొగ్ధుంపూర్‌లో యాదవ సంఘం భవనం వద్ద పోలీస్‌పహారాలో జాతీయ జెండా ఆవిష్కరణ చర్చనీయాంశంగా మారింది. జెండాను ఎగురవేసే విషయంలో గొర్రెల పెంపకందారుల సహకార సంఘం అధ్యక్షుడు బండి మల్లయ్య, యాదవ కుల సంఘం ప్రతినిధుల మధ్య వివాదమేర్పడింది. …

జెండా పంచాయితీ.. పోలీస్‌ పహారా Read More

మంచు పర్వతాల్లో బీఎస్ఎఫ్ సేవలు భేష్‌

ఆపరేషన్ సింధూర్ లో మీ పోరాటం అద్వితీయం బీఎస్ఎఫ్ జవాన్ల భద్రతే మాకు ముఖ్యం కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్ కుమార్ శ్రీనగర్ గార్డెన్ ను సందర్శించిన కేంద్ర మంత్రి దల్ లేక్ లో కాసేపు బోటులో విహరించిన …

మంచు పర్వతాల్లో బీఎస్ఎఫ్ సేవలు భేష్‌ Read More

మహనీయుల జయంతికి పకడ్బందీ ఏర్పాట్లు

సిరిసిల్ల:  మహనీయులు బాబు జగ్జీవన్‌రామ్, బీఆర్‌ అంబేడ్కర్‌ జయంత్యుత్సవాలను ఘనంగా నిర్వహించేందుకు ఏర్పాట్లు చేయాలని కలెక్టర్‌ గరీమా అగ్రవాల్‌ ఆదేశించారు. మంగళవారం కలెక్టరేట్‌లో నిర్వహించిన సమావేశంలో మాట్లాడారు. జిల్లాలోని మున్సిపాల్టీలు, గ్రామపంచాయతీల్లో జగ్జీవన్‌రామ్‌, అంబేడ్కర్‌ విగ్రహాల వద్ద రోజూ పారిశుధ్య పనులు …

మహనీయుల జయంతికి పకడ్బందీ ఏర్పాట్లు Read More

గడ్డిమందును నిషేదించాలి

కరీంనగర్‌: అత్యంత విషపూరితమైన పారాక్వాట్‌ గడ్డిమందును నిషేధించాలని రాష్ట్రస్థాయి వైద్య నిపుణులు ప్రభుత్వాన్ని డిమాండ్‌ చేశారు. మంగళవారం నగరంలోని ఐఎంఏ భవనంలో రాష్ట్ర అధ్యక్షుడు డాక్టర్‌ పి.కిషన్‌ మాట్లాడుతూ.. పారాక్వాట్‌కు కచ్చితమైన విరుగుడు లేకపోవడం అత్యంత ప్రమాదకరమన్నారు. స్వల్ప పరిమాణంలో సేవించినా …

గడ్డిమందును నిషేదించాలి Read More

కుటుంబ సమస్యల పరిష్కారానికి ప్రాధాన్యం

జగిత్యాల: జగిత్యాల జిల్లాలోని అన్నికోర్టుల్లో ఈనెల 28న నిర్వహించే జాతీయ లోక్ అదాలత్‌లో సివిల్, క్రిమినల్, కుటుంబ సమస్యల కేసుల పరిష్కారానికి ప్రాధాన్యం ఇవ్వనున్నట్లు జిల్లా ప్రధాన న్యాయమూర్తి సి.రత్నపద్మావతి తెలిపారు. మంగళవారం జిల్లా కోర్టులో ఆమె మీడియాతో మాట్లాడారు. అన్నదమ్ముళ్లు, …

కుటుంబ సమస్యల పరిష్కారానికి ప్రాధాన్యం Read More

బర్డ్ పాలకమండలి సభ్యుడు రవీందర్‌రావుకు సన్మానం

గంభీరావుపేట: నాబార్డు అనుబంధ సంస్థ అయిన బ్యాంకర్స్‌ ఇన్సిట్యూట్‌ ఆఫ్‌ రూరల్‌ డెవలప్‌మెంట్‌(బర్డ్‌) పాలక మండలి సభ్యుడిగా ఎన్నికైన రాజన్నసిరిసిల్ల జిల్లా గంభీరావుపేట మండలం గజసింగవరం గ్రామానికి చెందిన మాజీ టెస్కాబ్‌ చైర్మన్‌ కొండూరు రవీందర్‌రావును గంభీరావుపేట మండల బీఆర్‌ఎస్‌ నాయకులు …

బర్డ్ పాలకమండలి సభ్యుడు రవీందర్‌రావుకు సన్మానం Read More

ఘనంగా వీడ్కోలు వేడుక

సిద్దిపేట: సిద్దిపేట జిల్లా కేంద్రంలోని సెలెస్టీయల్‌ హైస్కూల్‌లో శనివారం రాత్రి వీడ్కోలు వేడుక ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా స్టూడెంట్స్‌ ఆడిపాడారు. పాఠశాల యాజమాన్యం పదో తరగతి పరీక్షలకు హాజరుకానున్న విద్యార్థులను సన్మానించింది. కార్యక్రమంలో స్కూల్‌ డైరెక్టర్లు వై.హన్మంతరెడ్డి, బి. శ్రీనివాస్‌రెడ్డి, …

ఘనంగా వీడ్కోలు వేడుక Read More