బయట చెత్త వేస్తే జరిమానా వేస్తాం

రామగుండం: బహిరంగ ప్రదేశాల్లో చెత్త వేసినా, నిషేధిత ప్లాస్టిక్‌ వినియోగించినా జరిమానా విధించాలని రామగుండం నగరపాలక సంస్థ కమిషనర్‌(ఎఫ్‌ఏసీ) అరుణశ్రీ ఆదేశించారు. నగరపాలక సంస్థ కార్యాలయంలో సోమవారం పారిశుధ్య పర్యవేక్షకులు, నీటిసరఫరా, మెప్మా సిబ్బంది, వార్డు అధికారులతో వేర్వేరుగా సమీక్షించారు. రోడ్లు, …

బయట చెత్త వేస్తే జరిమానా వేస్తాం Read More

ఇద్దరు బల్దియా అధికారుల సరెండర్‌

గోదావరిఖని: విధుల్లో నిర్లక్ష్యం వహించిన రామగుండం నగరపాలక సంస్థ డిప్యూటీ ఎగ్జిక్యూటివ్‌ ఇంజినీర్‌ ఎన్‌.హనుమంతరావు నాయక్‌, శానిటరీ ఇన్‌స్పెక్టర్‌ డి.కిరణ్‌ను ప్రభుత్వానికి సరెండర్‌ చేస్తున్నట్లు కమిషనర్‌ జె.అరుణశ్రీ తెలిపారు. కలెక్టర్ కోయ శ్రీహర్ష ఆదేశాల మేరకు ఈ నిర్ణయం తీసుకున్నట్లు వెల్లడించారు. …

ఇద్దరు బల్దియా అధికారుల సరెండర్‌ Read More