జగిత్యాల : కట్నం – మెయింటెనెన్స్ కేసులతో ఏళ్లుగా వేరుగా జీవిస్తున్న వెంకటేష్–హారిత, ముస్తఫా–షిరిన్ దంపతులు లోక్ అదాలత్లో రాజీ చేసుకుని మళ్లీ ఒక్కటయ్యారు. జడ్జి రత్న పద్మావతి సమక్షంలో పూలదండలు మార్చుకుని కొత్త జీవితానికి శ్రీకారం చుట్టగా, కోర్టు హాలు చప్పట్లు – ఆనందభాష్పాలతో మారుమోగింది.
లోక్ అదాలత్లో ప్రేమ గెలుపు
