గురుకులం దొడ్డు అన్నం ఎందుకు పెడుతున్రు

కరీంనగర్‌: రాష్ట్రంలోని గురుకుల విద్యాలయాల్లో సన్నబియ్యం సరఫరా చేయాలని పౌరసరఫరాల శాఖ అధికారులను రాష్ట్ర ఎస్సీ, ఎస్టీ, మైనారిటీ శాఖ మంత్రి అడ్లూరి లక్ష్మణ్‌కుమార్‌ ఆదేశించారు. బహుజన విద్యార్థుల సంక్షేమమే లక్ష్యంగా ప్రభుత్వం పనిచేస్తోందని, అందుకు అవసరమైన సౌకర్యాలు కల్పిస్తున్నట్లు తెలిపారు. …

గురుకులం దొడ్డు అన్నం ఎందుకు పెడుతున్రు Read More

బీసీ బిల్లుపై రెండు పార్టీలకు చిత్తశుద్ధి లేదు

కరీంనగర్‌: బీఆర్‌ఎస్‌కు బీజేపీ షెల్టర్‌ ఇస్తోందని రాష్ట్ర ఐటీ, పరిశ్రమల శాఖ మంత్రి దుద్దిళ్ల శ్రీధర్‌బాబు విమర్శించారు. సోమవారం కరీంనగర్‌లో సుడా భవన సముదాయ నిర్మాణానికి సంక్షేమశాఖ మంత్రి అడ్లూరి లక్ష్మణ్‌కుమార్‌తో కలిసి శంకుస్థాపన చేశారు. అనంతరం మీడియాతో మాట్లాడుతూ, కాళేశ్వరం …

బీసీ బిల్లుపై రెండు పార్టీలకు చిత్తశుద్ధి లేదు Read More

బీసీ గర్జన సభలో కాంగ్రెస్‌ మోసాలు ఎండగడతాం

కరీంనగర్‌: కరీంనగర్‌లో ఈ నెల 14న మధ్యాహ్నం 2 గంటల నుంచి నిర్వహించే బీసీ గర్జన కదనభేరి సభలో కాంగ్రెస్‌ మోసాలను ఎండగడతామని బీఆర్‌ఎస్‌ మాజీ మంత్రులు తెలిపారు. బీఆర్‌ఎస్‌ వర్కింగ్‌ ప్రెసిడెంట్‌ కె.తారకరామారావు ముఖ్యఅతిథిగా హాజరయ్యే సభకు బీసీ సమాజం, …

బీసీ గర్జన సభలో కాంగ్రెస్‌ మోసాలు ఎండగడతాం Read More

నా తండ్రే…నన్ను హింసించాడు!

న్యూఢిల్లీ: టాలీవుడ్ యాక్టర్ గాయత్రి గుప్తా ‘ఫిదా’, జంధ్యాల రాసిన ప్రేమకథ, సీత ఆన్ ది రెడ్, బుర్రకథ, వంటి చిత్రాల్లో లిమిటెడ్ రోల్స్లో నటించి మెప్పించారు. అలాగే టాలీవుడ్లో క్యాస్టింగ్ కౌచ్ గురించి, బిగ్ బాస్ షోపై హాట్ కామెంట్స్ …

నా తండ్రే…నన్ను హింసించాడు! Read More

గాంధీభవన్ కు రావొద్దా?

హైదరాబాద్: గాంధీభవన్ వేదికగా ఆదివారం ఎంపీ మల్లు రవి అధ్యక్షతన క్రమశిక్షణ కమిటీ సమావేశం అయింది. ఈ నేపథ్యంలో వరంగల్ ఇష్యూపై వివరణ ఇచ్చేందుకు కొండా మురళి రావడంతో ఒక్కసారిగా ఉద్రిక్తత నెలకొంది. ‘క్రమశిక్షణ కమిటీ కంటే ముందే నేనే వచ్చాను.. …

గాంధీభవన్ కు రావొద్దా? Read More

‘కొత్త కవుల వేదిక’ కరీంనగర్‌

కరీంనగర్‌: కొత్త కవులకు కవిత్వ రచనలో శిక్షణ ఇచ్చే ఉత్తమ వేదిక ఎన్నీల ముచ్చట్లు అని వైద్యుడు డి.రఘురామన్‌ తెలిపారు. తెలంగాణ రచయితల వేదిక జిల్లాశాఖ ఆధ్వర్యంలో శనివారం ఐఎంఏ హాల్లో నిర్వహించిన 148వ ఎన్నీల ముచ్చట్లు సాహిత్య కార్యక్రమంంలో ఆయన …

‘కొత్త కవుల వేదిక’ కరీంనగర్‌ Read More

అలుగు దుంకుతోంది

కరీంనగర్‌: ఇల్లంతకుంట మండలంరహీంఖాన్‌పేట రైతుల జలకళ నెరవేరింది. మండలంలోని ఏ చెరువు, కుంటలు నిండకపోగా.. సింగరాయకుంట మాత్రమే జలకళ సంతరించుకుంది. వేసవిలో ఉపాధిహామీ నిధులతో చేసిన కాల్వ పనులు ఎంతగానో ఉపయోగపడ్డాయి. చిన్నపాటి వర్షాలకే రహీంఖాన్‌పేటలోని సింగరాయకుంట అలుగు దుంకుతోంది. మండలలోని …

అలుగు దుంకుతోంది Read More

సమాధికి రాఖీ కట్టి

పెద్దపల్లి: ‘నాకు నీవు రక్ష.. నీకు నేను రక్ష..’ అని అన్నాచెల్లెళ్లు, తండ్రీకూతుళ్లు, స్నేహితులకు శ్రావణ పౌర్ణమి సందర్భంగా రాఖీ కట్టి పండుగ జరుపుకోవడం ఆనవాయితీ. ఈ నేపథ్యంలోనే పెద్దపల్లి జిల్లా రాంపల్లి (పెద్దపల్లి మండలం) గ్రామానికి చెందిన రాజయ్య రెండేళ్ల …

సమాధికి రాఖీ కట్టి Read More

కేటీఆర్‌ లీగల్‌ నోటీసులకు భయపడే ప్రసక్తే లేదు

కరీంనగర్‌: రాష్ట్రంలో విచిత్రమైన పరిస్థితులు నెలకొన్నాయని, ‘మీ పదేళ్ల అవినీతికి మేం రక్ష.. మా దోపిడీకి మీరు రక్ష’.. అంటూ కాంగ్రెస్, బీఆర్‌ఎస్‌ పార్టీలు ఒకరికొకరు అవినీతి, దోపిడీలకు రక్షగా నిలుస్తూ ప్రజలను వంచిస్తున్నాయని కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బండి …

కేటీఆర్‌ లీగల్‌ నోటీసులకు భయపడే ప్రసక్తే లేదు Read More

40 ఏళ్ల తర్వాత అన్నకు రాఖీ

జగిత్యాల: మావోయిస్ట్‌ కేంద్ర కమిటీ సభ్యురాలిగా పనిచేసి.. ఇటీవల ఛత్తీస్‌గఢ్‌ రాష్ట్రంలో లొంగిపోయిన బత్తుల గాంబాలు అలియాస్‌ పసుల వసంత జగిత్యాల జిల్లా కథలాపూర్‌ మండలం సిరికొండలో ఉంటున్న తన అన్న బత్తుల రాజంకు శనివారం రాఖీ కట్టారు. సుమారు 40 …

40 ఏళ్ల తర్వాత అన్నకు రాఖీ Read More