Author: admin
బయట చెత్త వేస్తే జరిమానా వేస్తాం
రామగుండం: బహిరంగ ప్రదేశాల్లో చెత్త వేసినా, నిషేధిత ప్లాస్టిక్ వినియోగించినా జరిమానా విధించాలని రామగుండం నగరపాలక సంస్థ కమిషనర్(ఎఫ్ఏసీ) అరుణశ్రీ ఆదేశించారు. నగరపాలక సంస్థ కార్యాలయంలో సోమవారం పారిశుధ్య పర్యవేక్షకులు, నీటిసరఫరా, మెప్మా సిబ్బంది, వార్డు అధికారులతో వేర్వేరుగా సమీక్షించారు. రోడ్లు, …
బయట చెత్త వేస్తే జరిమానా వేస్తాం Read More
మానేరు రివర్ఫ్రంట్ పూర్తి చేస్తాం
11కెఎన్టీ401: సుడా భవన సముదాయానికి శంకుస్థాపన చేస్తున్న మంత్రులు శ్రీధర్బాబు, లక్ష్మణ్కుమార్ కరీంనగర్: నగరంలో మిగిలిపోయిన పనులతో పాటు, మానేరు రివర్ ఫ్రంట్ను పూర్తి చేస్తామని రాష్ట్ర ఐటీ, పరిశ్రమల శాఖ మంత్రి దుద్దిళ్ల శ్రీధర్బాబు అన్నారు. నగరంలో రూ.4.79 కోట్ల …
మానేరు రివర్ఫ్రంట్ పూర్తి చేస్తాం Read More
ప్రజావాణికి వచ్చిన దివ్యాంగుడిని ఈడ్చుకెల్లిన సిబ్బంది
జగిత్యాల: జగిత్యాల కలెక్టరేట్లో నిర్వహించిన ప్రజావాణికి వచ్చిన ఓ దివ్యాంగుడిని ఈడ్చుకెళ్లిన అమానవీయ ఘటన కలకలం సృష్టించింది. అధికారులకు గోడు చెప్పుకునే అవకాశం ఇవ్వకుండా దివ్యాంగుడిని (లోకోమోటివ్ డిజార్డర్) కలెక్టరేట్ పోలీసులు, సిబ్బంది బయట వదిలేశారు. బాధితుడి కథనం ప్రకారం.. జగిత్యాల …
ప్రజావాణికి వచ్చిన దివ్యాంగుడిని ఈడ్చుకెల్లిన సిబ్బంది Read More
గురుకులం దొడ్డు అన్నం ఎందుకు పెడుతున్రు
కరీంనగర్: రాష్ట్రంలోని గురుకుల విద్యాలయాల్లో సన్నబియ్యం సరఫరా చేయాలని పౌరసరఫరాల శాఖ అధికారులను రాష్ట్ర ఎస్సీ, ఎస్టీ, మైనారిటీ శాఖ మంత్రి అడ్లూరి లక్ష్మణ్కుమార్ ఆదేశించారు. బహుజన విద్యార్థుల సంక్షేమమే లక్ష్యంగా ప్రభుత్వం పనిచేస్తోందని, అందుకు అవసరమైన సౌకర్యాలు కల్పిస్తున్నట్లు తెలిపారు. …
గురుకులం దొడ్డు అన్నం ఎందుకు పెడుతున్రు Read More
బీసీ బిల్లుపై రెండు పార్టీలకు చిత్తశుద్ధి లేదు
కరీంనగర్: బీఆర్ఎస్కు బీజేపీ షెల్టర్ ఇస్తోందని రాష్ట్ర ఐటీ, పరిశ్రమల శాఖ మంత్రి దుద్దిళ్ల శ్రీధర్బాబు విమర్శించారు. సోమవారం కరీంనగర్లో సుడా భవన సముదాయ నిర్మాణానికి సంక్షేమశాఖ మంత్రి అడ్లూరి లక్ష్మణ్కుమార్తో కలిసి శంకుస్థాపన చేశారు. అనంతరం మీడియాతో మాట్లాడుతూ, కాళేశ్వరం …
బీసీ బిల్లుపై రెండు పార్టీలకు చిత్తశుద్ధి లేదు Read More
బీసీ గర్జన సభలో కాంగ్రెస్ మోసాలు ఎండగడతాం
కరీంనగర్: కరీంనగర్లో ఈ నెల 14న మధ్యాహ్నం 2 గంటల నుంచి నిర్వహించే బీసీ గర్జన కదనభేరి సభలో కాంగ్రెస్ మోసాలను ఎండగడతామని బీఆర్ఎస్ మాజీ మంత్రులు తెలిపారు. బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కె.తారకరామారావు ముఖ్యఅతిథిగా హాజరయ్యే సభకు బీసీ సమాజం, …
బీసీ గర్జన సభలో కాంగ్రెస్ మోసాలు ఎండగడతాం Read More
నా తండ్రే…నన్ను హింసించాడు!
న్యూఢిల్లీ: టాలీవుడ్ యాక్టర్ గాయత్రి గుప్తా ‘ఫిదా’, జంధ్యాల రాసిన ప్రేమకథ, సీత ఆన్ ది రెడ్, బుర్రకథ, వంటి చిత్రాల్లో లిమిటెడ్ రోల్స్లో నటించి మెప్పించారు. అలాగే టాలీవుడ్లో క్యాస్టింగ్ కౌచ్ గురించి, బిగ్ బాస్ షోపై హాట్ కామెంట్స్ …
నా తండ్రే…నన్ను హింసించాడు! Read More
గాంధీభవన్ కు రావొద్దా?
హైదరాబాద్: గాంధీభవన్ వేదికగా ఆదివారం ఎంపీ మల్లు రవి అధ్యక్షతన క్రమశిక్షణ కమిటీ సమావేశం అయింది. ఈ నేపథ్యంలో వరంగల్ ఇష్యూపై వివరణ ఇచ్చేందుకు కొండా మురళి రావడంతో ఒక్కసారిగా ఉద్రిక్తత నెలకొంది. ‘క్రమశిక్షణ కమిటీ కంటే ముందే నేనే వచ్చాను.. …
గాంధీభవన్ కు రావొద్దా? Read More
‘కొత్త కవుల వేదిక’ కరీంనగర్
కరీంనగర్: కొత్త కవులకు కవిత్వ రచనలో శిక్షణ ఇచ్చే ఉత్తమ వేదిక ఎన్నీల ముచ్చట్లు అని వైద్యుడు డి.రఘురామన్ తెలిపారు. తెలంగాణ రచయితల వేదిక జిల్లాశాఖ ఆధ్వర్యంలో శనివారం ఐఎంఏ హాల్లో నిర్వహించిన 148వ ఎన్నీల ముచ్చట్లు సాహిత్య కార్యక్రమంంలో ఆయన …
‘కొత్త కవుల వేదిక’ కరీంనగర్ Read More