గాంధీభవన్ కు రావొద్దా?
హైదరాబాద్: గాంధీభవన్ వేదికగా ఆదివారం ఎంపీ మల్లు రవి అధ్యక్షతన క్రమశిక్షణ కమిటీ సమావేశం అయింది. ఈ నేపథ్యంలో వరంగల్ ఇష్యూపై వివరణ ఇచ్చేందుకు కొండా మురళి రావడంతో ఒక్కసారిగా ఉద్రిక్తత నెలకొంది. ‘క్రమశిక్షణ కమిటీ కంటే ముందే నేనే వచ్చాను.. …
గాంధీభవన్ కు రావొద్దా? Read More