గాంధీభవన్ కు రావొద్దా?

హైదరాబాద్: గాంధీభవన్ వేదికగా ఆదివారం ఎంపీ మల్లు రవి అధ్యక్షతన క్రమశిక్షణ కమిటీ సమావేశం అయింది. ఈ నేపథ్యంలో వరంగల్ ఇష్యూపై వివరణ ఇచ్చేందుకు కొండా మురళి రావడంతో ఒక్కసారిగా ఉద్రిక్తత నెలకొంది. ‘క్రమశిక్షణ కమిటీ కంటే ముందే నేనే వచ్చాను.. …

గాంధీభవన్ కు రావొద్దా? Read More

‘కొత్త కవుల వేదిక’ కరీంనగర్‌

కరీంనగర్‌: కొత్త కవులకు కవిత్వ రచనలో శిక్షణ ఇచ్చే ఉత్తమ వేదిక ఎన్నీల ముచ్చట్లు అని వైద్యుడు డి.రఘురామన్‌ తెలిపారు. తెలంగాణ రచయితల వేదిక జిల్లాశాఖ ఆధ్వర్యంలో శనివారం ఐఎంఏ హాల్లో నిర్వహించిన 148వ ఎన్నీల ముచ్చట్లు సాహిత్య కార్యక్రమంంలో ఆయన …

‘కొత్త కవుల వేదిక’ కరీంనగర్‌ Read More

అలుగు దుంకుతోంది

కరీంనగర్‌: ఇల్లంతకుంట మండలంరహీంఖాన్‌పేట రైతుల జలకళ నెరవేరింది. మండలంలోని ఏ చెరువు, కుంటలు నిండకపోగా.. సింగరాయకుంట మాత్రమే జలకళ సంతరించుకుంది. వేసవిలో ఉపాధిహామీ నిధులతో చేసిన కాల్వ పనులు ఎంతగానో ఉపయోగపడ్డాయి. చిన్నపాటి వర్షాలకే రహీంఖాన్‌పేటలోని సింగరాయకుంట అలుగు దుంకుతోంది. మండలలోని …

అలుగు దుంకుతోంది Read More

సమాధికి రాఖీ కట్టి

పెద్దపల్లి: ‘నాకు నీవు రక్ష.. నీకు నేను రక్ష..’ అని అన్నాచెల్లెళ్లు, తండ్రీకూతుళ్లు, స్నేహితులకు శ్రావణ పౌర్ణమి సందర్భంగా రాఖీ కట్టి పండుగ జరుపుకోవడం ఆనవాయితీ. ఈ నేపథ్యంలోనే పెద్దపల్లి జిల్లా రాంపల్లి (పెద్దపల్లి మండలం) గ్రామానికి చెందిన రాజయ్య రెండేళ్ల …

సమాధికి రాఖీ కట్టి Read More

కేటీఆర్‌ లీగల్‌ నోటీసులకు భయపడే ప్రసక్తే లేదు

కరీంనగర్‌: రాష్ట్రంలో విచిత్రమైన పరిస్థితులు నెలకొన్నాయని, ‘మీ పదేళ్ల అవినీతికి మేం రక్ష.. మా దోపిడీకి మీరు రక్ష’.. అంటూ కాంగ్రెస్, బీఆర్‌ఎస్‌ పార్టీలు ఒకరికొకరు అవినీతి, దోపిడీలకు రక్షగా నిలుస్తూ ప్రజలను వంచిస్తున్నాయని కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బండి …

కేటీఆర్‌ లీగల్‌ నోటీసులకు భయపడే ప్రసక్తే లేదు Read More

40 ఏళ్ల తర్వాత అన్నకు రాఖీ

జగిత్యాల: మావోయిస్ట్‌ కేంద్ర కమిటీ సభ్యురాలిగా పనిచేసి.. ఇటీవల ఛత్తీస్‌గఢ్‌ రాష్ట్రంలో లొంగిపోయిన బత్తుల గాంబాలు అలియాస్‌ పసుల వసంత జగిత్యాల జిల్లా కథలాపూర్‌ మండలం సిరికొండలో ఉంటున్న తన అన్న బత్తుల రాజంకు శనివారం రాఖీ కట్టారు. సుమారు 40 …

40 ఏళ్ల తర్వాత అన్నకు రాఖీ Read More

ఇద్దరు బల్దియా అధికారుల సరెండర్‌

గోదావరిఖని: విధుల్లో నిర్లక్ష్యం వహించిన రామగుండం నగరపాలక సంస్థ డిప్యూటీ ఎగ్జిక్యూటివ్‌ ఇంజినీర్‌ ఎన్‌.హనుమంతరావు నాయక్‌, శానిటరీ ఇన్‌స్పెక్టర్‌ డి.కిరణ్‌ను ప్రభుత్వానికి సరెండర్‌ చేస్తున్నట్లు కమిషనర్‌ జె.అరుణశ్రీ తెలిపారు. కలెక్టర్ కోయ శ్రీహర్ష ఆదేశాల మేరకు ఈ నిర్ణయం తీసుకున్నట్లు వెల్లడించారు. …

ఇద్దరు బల్దియా అధికారుల సరెండర్‌ Read More

పారాణి ఆరలేదు.. గోరింట చెరగలేదు

కరీంనగర్‌: కాళ్లకు పెట్టిన పారాణి ఆరలేదు. చేతులకు వేసుకున్న గోరింటాకు ఇంకా చెరిగిపోలేదు. పెళ్లికి వేసిన పందిరి తీయలేదు. వచ్చిన బంధువులు తిరిగి ఇంకా ఇళ్లు చేరనేలేదు. ఇంతలో ఘోరం జరిగిపోయింది. పీజీ ప్రవేశ పరీక్ష రాసేందుకు వచ్చిన నవవధువును లారీరూపంలో …

పారాణి ఆరలేదు.. గోరింట చెరగలేదు Read More

రైతుల అవసరాలకే గోదాం

సిరిసిల్ల:  రాజన్నసిరిసిల్ల జిల్లాలో అత్యవసర సమయంలో రైతులు వినియోగించేందుకు ఎరువుల గోదాంను ఏర్పాటు చేసినట్లు కలెక్టర్‌ సందీప్‌కుమార్‌ ఝా తెలిపారు. పెద్దూరు గ్రామ శివారులోని అపెరల్‌ పార్కులో 100 మెట్రిక్‌ టన్నుల సామర్థ్యంతో ఏర్పాటు చేసిన ఎరువుల గోదాంను సిరిసిల్ల మర్కెట్‌ …

రైతుల అవసరాలకే గోదాం Read More

రాజన్నకు శ్రావణ మొక్కులు

వేములవాడ: శ్రావణ శుక్రవారం సందర్భంగా వేములవాడ రాజన్నను 30 వేల మంది భక్తులు దర్శించుకున్నారు. భక్తుల ద్వారా రూ.28లక్షల ఆదాయం సమకూరినట్లు అధికారులు తెలిపారు. ఏర్పాట్లను ఈవో రాధాభాయి, ఏఈవోలు, పర్యవేక్షకులు పరిశీలించారు. వేలాదిగా తరలివస్తున్న భక్తులకు మరింత భద్రత కల్పించేందుకు …

రాజన్నకు శ్రావణ మొక్కులు Read More