లోక్ అదాలత్‌లో ప్రేమ గెలుపు

జగిత్యాల : కట్నం – మెయింటెనెన్స్ కేసులతో ఏళ్లుగా వేరుగా జీవిస్తున్న వెంకటేష్–హారిత, ముస్తఫా–షిరిన్ దంపతులు లోక్ అదాలత్‌లో రాజీ చేసుకుని మళ్లీ ఒక్కటయ్యారు. జడ్జి  రత్న పద్మావతి సమక్షంలో పూలదండలు మార్చుకుని కొత్త జీవితానికి శ్రీకారం చుట్టగా, కోర్టు హాలు …

లోక్ అదాలత్‌లో ప్రేమ గెలుపు Read More

యూరియా ఉత్పత్తికి మరింత టైం పట్టే అవకాశం

రామగుండం: పెద్దపల్లి జిల్లాలోని రామగుండం ఫర్టిలైజర్స్‌ అండ్‌ కెమికల్‌ లిమిటెడ్‌ కర్మాగారంలో మరమ్మతు పనులు కొనసాగుతున్నాయి. ప్లాంట్‌లో రోజూకు 3,850 మెట్రిక్‌ టన్నుల యూరియా, 2,200 మెట్రిక్‌ టన్నుల అమ్మోనియా ఉత్పత్తి చేస్తారు. ఈఏడాది మే 4న ప్లాంట్‌ వార్షిక మరమ్మతుల …

యూరియా ఉత్పత్తికి మరింత టైం పట్టే అవకాశం Read More

కరీంనగర్‌ కాంగ్రెస్‌లో ​కయ్యం

కరీంనగర్‌: కరీంనగర్‌లో కాంగ్రెస్‌ పార్టీ వర్గపోరు రోడ్డెక్కింది. ఇటీవ‌ల పార్లమెంట్‌ నియోజకవర్గ ఇన్‌చార్జీ వెలిచాల రాజేందర్‌రావు పేరిట ఏర్పాటు చేసిన ఫ్లెక్సీల్లో డీసీసీ అధ్యక్షుడు కవ్వంపల్లి సత్యనారాయణ లేదంటూ గొడవ మొదలైంది. ప్రోటోకాల్‌ ఉల్లంఘించిన కాంగ్రెస్‌ పార్లమెంట్‌ నియోజకవర్గ ఇన్‌చార్జీ వెలిచాల …

కరీంనగర్‌ కాంగ్రెస్‌లో ​కయ్యం Read More

ఉత్తమ ఉపాధ్యాయులు 60 మంది

కరీంనగర్: భారత మొదటి ఉపరాష్ట్రపతి సర్వేపల్లి రాధాకృష్ణన్‌ జయంతి సందర్భంగా ప్రదానం చేసే ఉత్తమ ఉపాధ్యాయ అవార్డులకు జిల్లాలోని 60 మంది జాబితాను డీఈవో చైతన్యజైనీ మంగళవారం ప్రకటించారు. బుధవారం ఉదయం 11 గంటలకు కలెక్టరేట్‌లో కలెక్టర్‌ అధ్యక్షతన 60 మందిని …

ఉత్తమ ఉపాధ్యాయులు 60 మంది Read More

ట్రెసా జిల్లా అధ్యక్షుడిగా వెంకట్‌రెడ్డి

కరీంనగర్‌: తెలంగాణ రెవెన్యూ ఎంప్లాయీస్‌ సర్వీసెస్‌ అసోసియేషన్‌ (ట్రెసా) జిల్లా అధ్యక్షుడిగా నల్ల వెంకట్‌రెడ్డి ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. ట్రెసా జిల్లా కమిటీ ఎన్నికలు మంగళవారం రెవెన్యూ భవన్‌లో నిర్వహించారు. ఆఫీస్‌ సబార్డినేట్‌ నుంచి తహసీల్దార్‌ వరకు జిల్లా రెవెన్యూ ఉద్యోగులు పెద్దఎత్తున …

ట్రెసా జిల్లా అధ్యక్షుడిగా వెంకట్‌రెడ్డి Read More

ఆన్‌లైన్‌ గేమ్‌ వద్దన్నందుకు బాలుడి ఆత్మహత్య

జగిత్యాల: ఆన్‌లైన్‌లో గేమ్‌ ఆడొద్దన్నందుకు ఓ బాలుడు ఉరేసుకుని ఆత్మహత్య చేసుకున్న ఘటన జగిత్యాల పట్టణ శివారులోని లింగంపేటలో చోటుచేసుకుంది. పట్టణ ఎస్సై కుమారస్వామి కథనం ప్రకారం.. గ్రామానికి చెందిన మామిడిపల్లి రాజమురళి, సరిత దంపతులకు కుమారుడు విష్ణువర్దన్‌, కూతురు ఉన్నారు. …

ఆన్‌లైన్‌ గేమ్‌ వద్దన్నందుకు బాలుడి ఆత్మహత్య Read More

కేజీబీవీ విద్యార్థినులను గాయపర్చిన ఎలుకలు

కరీంనగర్‌: కరీంనగర్‌ జిల్లా శంకరపట్నం మండలం కేశవపట్నం కస్తూరిబాగాంధీ బాలికల విద్యాలయంలో 9వతరగతి చదువుతున్న 9మంది విద్యార్థి«నులను ఎలుకలు కరిచాయి. ఈ ఘటన గురువారం రాత్రి చోటు చేసుకోగా. ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. కేజీబీవీలో 9వతరగతి చదువుతున్న రచన, లాస్య, ప్రణవి, …

కేజీబీవీ విద్యార్థినులను గాయపర్చిన ఎలుకలు Read More

యూరియా.. దొరకదయా

కరీంనగర్‌: సాగుకాలం కరిగిపోతుండగా.. రైతులకు యూరియా వ్యథ తప్పడం లేదు. కొరత లేదని అధికారులు చెబుతున్నా.. క్షేత్రస్థాయిలో అన్నదాతలు కష్టాలు పడుతునే ఉన్నారు. కరీంనగర్‌ జిల్లా సైదాపూర్‌ మండలం వెన్కెపల్లి సహకార సంఘం గోదాంకు శనివారం మధ్యాహ్నం లారీలో 230 బస్తాలు …

యూరియా.. దొరకదయా Read More

మత్తుపదార్థాలను కట్టడి చేయాలి

సిరిసిల్ల: మత్తు పదార్థాలను కట్టడి చేయాలని కలెక్టర్‌ సందీప్‌ కుమార్‌ ఝా కోరారు. కలెక్టరేట్‌లో ఎస్పీ మహేశ్‌ బీ గీతేతో కలిసి శనివారం నార్కోటిక్‌ కంట్రోల్‌ సమావేశం నిర్వహించారు. కలెక్టర్‌ మాట్లాడుతూ డ్రగ్స్, మాదకద్రవ్యాలతో కలిగే నష్టాలపై జిల్లాలోని అన్ని విద్యాసంస్థల్లో …

మత్తుపదార్థాలను కట్టడి చేయాలి Read More

పుట్టిలో ఇంటికి చేరిన విద్యార్థులు

నాగర్ కర్నూల్: నాగర్‌కర్నూల్‌ జిల్లా తాడూరు మండలం చర్ల తిర్మలాపూర్ చెరువు నిండి కాజ్ వే మీదుగా ఉప్పొంగి ప్రవహిస్తున్న నీరు. జిల్లా కేంద్రంలోని పాఠశాల నుంచి గ్రామానికి వెళ్లేందుకు నీటిలో పుట్టి ద్వారా విద్యార్థులను తరలించిన గ్రామస్తులు.

పుట్టిలో ఇంటికి చేరిన విద్యార్థులు Read More