బీమా చేసిండు.. అన్నను చంపిండు!

కరీంనగర్‌: వ్యాపారం, షేర్‌ మార్కెట్‌లో పెట్టుబడి పెట్టి అప్పుల పాలయ్యాడు. వాటిని తీర్చేందుకు సొంత అన్న హత్యకే మరణశాసనం రచించాడు. అన్నపై రూ.4.14 కోట్ల బీమా చేయించాడు. ఆపై టిప్పర్‌తో ఢీకొట్టి హత్యచేసి, బీమా సొమ్ము పొందేందుకు పథకం వేశాడు. పోలీసు …

బీమా చేసిండు.. అన్నను చంపిండు! Read More

ఉమీద్‌ పోర్టల్‌లో నమోదు చేసుకోవాలి

కరీంనగర్‌: ఉమ్మడి కరీంనగర్‌ జిల్లాలోని మసీదులు, ఈద్గా, దర్గా, ఖబ్రస్తాన్‌ వివరాలను ఉమీద్‌ పోర్టల్‌లో నమోదు చేసుకోవాలని రాష్ట్ర వక్ఫ్‌బోర్డు చైర్మన్‌ సయ్యద్‌ అజ్మతుల్లా హుస్సేని సూచించారు. మంగళవారం నగరంలోని కరీంనగర్‌ ఫంక్షన్‌హాల్‌లో నిర్వహించిన అవగాహన సదస్సుకు ముఖ్య అతిథిగా హాజరయ్యారు. …

ఉమీద్‌ పోర్టల్‌లో నమోదు చేసుకోవాలి Read More

త్రీ వీలర్‌పై డెడ్‌బాడీ!

కామారెడ్డి: ఉరివేసుకొని ఆత్మహత్య చేసుకున్న ఓ వ్యక్తి డెడ్‌బాడీని త్రీవీలర్‌పై తీసుకెళ్లారు. ఈ ఘటన కామారెడ్డి జిల్లా ఎల్లారెడ్డి మండలం కల్యాణి గ్రామంలో జరిగింది. వివరాలు.. కల్యాణి గ్రామానికి చెందిన బండారి సాయిలు(42) గురువారం వ్యక్తిగత కారణాలతో ఉరివేసుకొని ఆత్మహత్య చేసుకున్నాడు. …

త్రీ వీలర్‌పై డెడ్‌బాడీ! Read More

ఆరోగ్యశ్రీ సేవలు పునరుద్ధరించాలి

కరీంనగర్‌: ఆరోగ్యశ్రీ సేవలు పునరుద్ధరించాలని బీసీ సంక్షేమ, రవాణాశాఖ మంత్రి పొన్నం ప్రభాకర్‌ ప్రైవేట్‌ ఆస్పత్రుల యాజమాన్యాలకు విజ్ఞప్తి చేశారు. ఈ మేరకు బుధవారం ఆయన ఒక ప్రకటన విడుదల చేశారు. ఆరోగ్యశ్రీ సేవలు నిలిపివేయడంతో పేద ప్రజలు తీవ్ర ఇబ్బందులు …

ఆరోగ్యశ్రీ సేవలు పునరుద్ధరించాలి Read More

ధర్మపురిలో మాస్టర్‌ప్లాన్‌

ధర్మపురి: వచ్చే గోదావరి పుష్కరాలకు ముందస్తు ప్రణాళికలు సిద్ధం చేసి నివేదిక అందించాలని రాష్ట్ర దేవాదాయశాఖ ముఖ్య కార్యదర్శి శైలజరామయ్యర్‌, మంత్రి అడ్లూరి లక్ష్మణ్‌కుమార్‌ వివిధ శాఖల అధికారులను ఆదేశించారు. ధర్మపురి శ్రీలక్ష్మినృసింహస్వామి ఆలయ ప్రాంగణంలో బుధవారం కలెక్టర్‌ సత్యప్రసాద్, వివిద …

ధర్మపురిలో మాస్టర్‌ప్లాన్‌ Read More

అప్పుడు రైతాంగ పోరాటం.. ఇప్పుడు మిలియన్‌ మార్చ్‌

కరీంనగర్‌: తెలంగాణ రాష్ట్రం ఒక భౌగోళిక స్వరూపం మాత్రమే కాదు అస్తిత్వ పోరాటానికి ప్రతీక అని ఎస్సీ, ఎస్టీ, మైనార్టీ సంక్షేమశాఖ మంత్రి అడ్లూరి లక్ష్మణ్‌కుమార్‌ అన్నారు. తెలంగాణ ప్రజాపాలన దినోత్సవం సందర్బంగా బుధవారం నగరంలోని పోలీస్‌ పరేడ్‌ గ్రౌండ్‌లో ఏర్పాటు …

అప్పుడు రైతాంగ పోరాటం.. ఇప్పుడు మిలియన్‌ మార్చ్‌ Read More

పరువు నష్టం పేరుతో కేటీఆర్‌ బెదిరింపులు

కరీంనగర్‌: ఫోన్‌ ట్యాపింగ్‌ కేసులో బీఆర్‌ఎస్‌ వర్కింగ్‌ ప్రెసిడెంట్‌ కేటీ రామారావు పరువునష్టం దావా వేసి తనను బెదిరించే ప్రయత్నం చేస్తున్నారని, దానిని న్యాయపరంగా ఎదుర్కొంటామని కేంద్ర హోంశాఖ సహాయమంత్రి బండి సంజయ్‌కుమార్‌ స్పష్టం చేశారు. కరీంనగర్‌లో సోమవారం ఆయన మీడియాతో …

పరువు నష్టం పేరుతో కేటీఆర్‌ బెదిరింపులు Read More

సెలెస్టియల్‌లో ఘనంగా హిందీ దివస్‌

సిద్దిపేట: సిద్దిపేట జిల్లా కేంద్రంలోని సెలెస్టియల్‌ ఇంగ్లిష్‌మీడియం హైస్కూల్‌లో హిందీ దివస్‌ ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా విద్యార్థులకు చిత్రలేఖనంపై పోటీలు నిర్వహించారు. ప్రతిభకనబర్చిన వారికి సోమవారం బహుమతులు అందజేశారు. కార్యక్రమంలో స్కూల్‌ డైరెక్టర్లు వై.హన్మంతరెడ్డి, బి. శ్రీనివాస్‌రెడ్డి, వైస్‌ ప్రిన్సిపాల్‌ …

సెలెస్టియల్‌లో ఘనంగా హిందీ దివస్‌ Read More

ప్రపంచ రికార్డు సృష్టించిన నారా దేవాన్ష్!

న్యూఢిల్లీ: చిన్న వయసులోనే అద్భుతాలు సృష్టిస్తున్న నారా దేవాన్ష్ గురించి వింటే ఎవరికైనా ఆశ్చర్యం కలగక మానదు. తన మేధస్సు, పదునైన ఆలోచనలతో ప్రపంచ రికార్డుల పుస్తకంలో చోటు సంపాదించుకున్నాడు. చెక్-మేట్ లో అరుదైన రికార్డు! ​లండన్ లోని ప్రతిష్టాత్మక వరల్డ్ …

ప్రపంచ రికార్డు సృష్టించిన నారా దేవాన్ష్! Read More

పుట్టినరోజు…తల్వార్ తో కేక్ కట్!

జగిత్యాల: స్నేహితుల మధ్య కేక్ కట్ చేయడానికి కత్తులు, కడ్డీలు వాడతారని విన్నాం కానీ… తల్వార్‌తో కేక్ కట్ చేస్తే ఎలా ఉంటుందో చూపించాడు ఓ యువకుడు. జగిత్యాల జిల్లా కేంద్రం వాణినగర్‌కు చెందిన కోరుకంటి సాయికృష్ణ తన బర్త్‌డే సందర్భంగా …

పుట్టినరోజు…తల్వార్ తో కేక్ కట్! Read More