రేషన్‌ బియ్యం కోసం ఫ్రీ ఆటో

కరీంనగర్‌: ప్రభుత్వం పేద ప్రజలకు అందించే రేషన్‌ బియ్యాన్ని రేషన్‌ షాపు నుంచి లబ్ధిదారుని ఇంటికి చేర్చేందుకు ఫ్రీ ఆటో సౌకర్యం కల్పించారు ఎంఐఎం లీడర్‌. కరీంనగర్‌లోని 34 డివిజన్‌ బొమ్మకల్‌ సలాఫీనగర్, విజయనగర్‌ కాలనీ, హుస్సేనీపుర ప్రాంతాలకు చెందిన రేషన్‌ …

రేషన్‌ బియ్యం కోసం ఫ్రీ ఆటో Read More

పవన్‌ కల్యాణ్‌ క్షమాపణ చెప్పాలి

జగిత్యాల: తెలంగాణ ప్రజల మనోభావాలను దెబ్బతినేలా వ్యాఖ్యలు చేసిన ఏపీ డిప్యూటీ సీఎం పవన్‌ కల్యాణ్‌ బేషరతుగా క్షమాపణ చెప్పాలని తెలంగాణ మంత్రి అడ్లూరి లక్ష్మణ్‌కుమార్‌ డిమాండ్‌ చేశారు. మల్యాల మండలం ముత్యంపేటలోని  కొండగట్టు ఆంజనేయస్వామి ఆలయంలో బుధవారం మంత్రి  స్వామివారిని …

పవన్‌ కల్యాణ్‌ క్షమాపణ చెప్పాలి Read More

బాండ్‌ రాసిచ్చిన సర్పంచ్‌ క్యాండిడేట్‌

ఎల్లారెడ్డిపేట: రాజన్న సిరిసిల్ల జిల్లా ఎల్లారెడ్డిపేట మండలం రాచర్లగొల్లపల్లి గ్రామ సర్పంచ్‌గా గెలిపిస్తే సొంత ఖర్చులతో గ్రామంలో ప్రధానంగా అవసరమున్న ఆరు హామీలను నెరవేరుస్తానని… బీజేపీ బలపర్చిన అభ్యర్థి దాసరి గణేశ్‌ బుధవారం గ్రామస్తులకు బాండ్‌ పేపర్‌ రాసిచ్చారు. ఇచ్చిన హామీలను …

బాండ్‌ రాసిచ్చిన సర్పంచ్‌ క్యాండిడేట్‌ Read More

బల్దియా సిబ్బందికి రూ.30లక్షల బీమా

కరీంనగర్‌: కరీంనగర్‌ మున్సిపల్‌ కార్పొరేషన్‌ కార్మికులు, సిబ్బందికి రూ.30 లక్షల జీవిత బీమా కల్పిస్తున్నట్లు కలెక్టర్, నగరపాలక సంస్థ ప్రత్యేక అధికారి పమేలా సత్పతి తెలిపారు. మంగళవారం నగరపాలకసంస్థ సమావేశ మందిరంలో కమిషనర్‌ ప్రఫుల్‌ దేశాయ్‌తో కలిసి పారిశుధ్య కార్మికులకు పీపీఈ, …

బల్దియా సిబ్బందికి రూ.30లక్షల బీమా Read More

బీమా చేసిండు.. అన్నను చంపిండు!

కరీంనగర్‌: వ్యాపారం, షేర్‌ మార్కెట్‌లో పెట్టుబడి పెట్టి అప్పుల పాలయ్యాడు. వాటిని తీర్చేందుకు సొంత అన్న హత్యకే మరణశాసనం రచించాడు. అన్నపై రూ.4.14 కోట్ల బీమా చేయించాడు. ఆపై టిప్పర్‌తో ఢీకొట్టి హత్యచేసి, బీమా సొమ్ము పొందేందుకు పథకం వేశాడు. పోలీసు …

బీమా చేసిండు.. అన్నను చంపిండు! Read More

ఉమీద్‌ పోర్టల్‌లో నమోదు చేసుకోవాలి

కరీంనగర్‌: ఉమ్మడి కరీంనగర్‌ జిల్లాలోని మసీదులు, ఈద్గా, దర్గా, ఖబ్రస్తాన్‌ వివరాలను ఉమీద్‌ పోర్టల్‌లో నమోదు చేసుకోవాలని రాష్ట్ర వక్ఫ్‌బోర్డు చైర్మన్‌ సయ్యద్‌ అజ్మతుల్లా హుస్సేని సూచించారు. మంగళవారం నగరంలోని కరీంనగర్‌ ఫంక్షన్‌హాల్‌లో నిర్వహించిన అవగాహన సదస్సుకు ముఖ్య అతిథిగా హాజరయ్యారు. …

ఉమీద్‌ పోర్టల్‌లో నమోదు చేసుకోవాలి Read More

త్రీ వీలర్‌పై డెడ్‌బాడీ!

కామారెడ్డి: ఉరివేసుకొని ఆత్మహత్య చేసుకున్న ఓ వ్యక్తి డెడ్‌బాడీని త్రీవీలర్‌పై తీసుకెళ్లారు. ఈ ఘటన కామారెడ్డి జిల్లా ఎల్లారెడ్డి మండలం కల్యాణి గ్రామంలో జరిగింది. వివరాలు.. కల్యాణి గ్రామానికి చెందిన బండారి సాయిలు(42) గురువారం వ్యక్తిగత కారణాలతో ఉరివేసుకొని ఆత్మహత్య చేసుకున్నాడు. …

త్రీ వీలర్‌పై డెడ్‌బాడీ! Read More

ఆరోగ్యశ్రీ సేవలు పునరుద్ధరించాలి

కరీంనగర్‌: ఆరోగ్యశ్రీ సేవలు పునరుద్ధరించాలని బీసీ సంక్షేమ, రవాణాశాఖ మంత్రి పొన్నం ప్రభాకర్‌ ప్రైవేట్‌ ఆస్పత్రుల యాజమాన్యాలకు విజ్ఞప్తి చేశారు. ఈ మేరకు బుధవారం ఆయన ఒక ప్రకటన విడుదల చేశారు. ఆరోగ్యశ్రీ సేవలు నిలిపివేయడంతో పేద ప్రజలు తీవ్ర ఇబ్బందులు …

ఆరోగ్యశ్రీ సేవలు పునరుద్ధరించాలి Read More

ధర్మపురిలో మాస్టర్‌ప్లాన్‌

ధర్మపురి: వచ్చే గోదావరి పుష్కరాలకు ముందస్తు ప్రణాళికలు సిద్ధం చేసి నివేదిక అందించాలని రాష్ట్ర దేవాదాయశాఖ ముఖ్య కార్యదర్శి శైలజరామయ్యర్‌, మంత్రి అడ్లూరి లక్ష్మణ్‌కుమార్‌ వివిధ శాఖల అధికారులను ఆదేశించారు. ధర్మపురి శ్రీలక్ష్మినృసింహస్వామి ఆలయ ప్రాంగణంలో బుధవారం కలెక్టర్‌ సత్యప్రసాద్, వివిద …

ధర్మపురిలో మాస్టర్‌ప్లాన్‌ Read More

అప్పుడు రైతాంగ పోరాటం.. ఇప్పుడు మిలియన్‌ మార్చ్‌

కరీంనగర్‌: తెలంగాణ రాష్ట్రం ఒక భౌగోళిక స్వరూపం మాత్రమే కాదు అస్తిత్వ పోరాటానికి ప్రతీక అని ఎస్సీ, ఎస్టీ, మైనార్టీ సంక్షేమశాఖ మంత్రి అడ్లూరి లక్ష్మణ్‌కుమార్‌ అన్నారు. తెలంగాణ ప్రజాపాలన దినోత్సవం సందర్బంగా బుధవారం నగరంలోని పోలీస్‌ పరేడ్‌ గ్రౌండ్‌లో ఏర్పాటు …

అప్పుడు రైతాంగ పోరాటం.. ఇప్పుడు మిలియన్‌ మార్చ్‌ Read More